Exclusive

Publication

Byline

స్టాక్ మార్కెట్: 1456 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్.. 4 రోజుల్లో Rs.16 లక్షల కోట్లు ఆవిరి

భారతదేశం, మే 12 -- భారతీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు మంగళవారం ఒక పీడకలలా మిగిలిపోయింది. గత వారం నుంచి కొనసాగుతున్న పతనం నేడు పతాక స్థాయికి చేరింది. సెన్సెక్స్ ఏకంగా 1,456 పాయింట్లు (1.92%) నష్టపోయి... Read More


యూత్ ఐడియాలకు శాంసంగ్ బంపర్ ఆఫర్: Rs.2 కోట్ల గ్రాంట్.. అప్లై చేసుకోండిలా

భారతదేశం, మే 12 -- భారతదేశంలో శాంసంగ్ అడుగుపెట్టి 30 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని, యువ ఆవిష్కర్తల కోసం 'సాల్వ్ ఫర్ టుమారో 2026'ను అత్యంత భారీ స్థాయిలో నిర్వహిస్తోంది. గతేడాది కంటే ఈసారి ... Read More


బెంగళూరులో బతుకు భారం: నెలకు రూ.1.3 లక్షలు ఖర్చు, ఐటీ దంపతుల వైరల్ వీడియో

భారతదేశం, మే 11 -- "సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా".. "ఐటీ హబ్".. బెంగళూరు నగరానికి ఉన్న పేర్లు ఎన్నో. దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత తమ కలలను నిజం చేసుకోవడానికి ఈ నగరానికి వస్తుంటారు. అయితే, ఇక్కడ సంపా... Read More


దీదీకి షాక్: విపక్ష కూటమి ప్రతిపాదనను తిరస్కరించిన కాంగ్రెస్, లెఫ్ట్

భారతదేశం, మే 11 -- బెంగాల్ రాజకీయ ముఖచిత్రం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు తిరుగులేని శక్తిగా వెలిగిన తృణమూల్ కాంగ్రెస్, ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉండి ఇతర పార్టీల మద్దతు కోసం పాకులాడుతోంది. భా... Read More


31 సీట్లలో తొలగించిన ఓట్ల కంటే మెజారిటీ తక్కువే.. సుప్రీంకు టీఎంసీ

భారతదేశం, మే 11 -- పశ్చిమ బెంగాల్‌లో 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలనకు స్వస్తి పలుకుతూ బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటికీ, ఆ విజయం చుట్టూ న్యాయపరమైన చిక్కులు ముదురుతున్నాయి. సోమవారం నాడు చీఫ్ జస్టిస్ సూర్యకాం... Read More


హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరుకు బుల్లెట్ స్పీడ్‌తో ప్రయాణం: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

భారతదేశం, మే 11 -- ప్రపంచవ్యాప్త అనిశ్చితి, ఇంధన సంక్షోభం నేపథ్యంలో విదేశీ మారక ద్రవ్యాన్ని (Forex) ఆదా చేయాలన్న ప్రధాని మోదీ పిలుపును కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ గట్టిగా సమర్థించారు. సోమవారం ఢిల్లీ... Read More


ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్త చట్టం: జూలై 1 నుంచి 'VB-GRAM G' అమల్లోకి

భారతదేశం, మే 11 -- దశాబ్దాలుగా గ్రామీణ పేదలకు అండగా ఉన్న 'ఉపాధి హామీ పథకం' (MGNREGA) ఇకపై కొత్త రూపంలో, మరింత పటిష్టంగా దర్శనమివ్వనుంది. కొత్తగా తీసుకువచ్చిన VB-GRAM G చట్టం, 2025ను జూలై 1 నుంచి అమలు ... Read More


స్టాలిన్‌ను కలిసిన సీఎం విజయ్.. ఆత్మీయ ఆలింగనం చేసుకున్న నేతలు

భారతదేశం, మే 11 -- తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. వెండితెరపై 'దళపతి'గా కోట్లాది మంది నీరాజనాలు అందుకున్న జోసెఫ్ విజయ్, ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ముఖ్యమంత్రిగా తన సరికొత్త ప్రయాణ... Read More


నీట్ యూజీ 2026 పేపర్ లీక్ కలకలం: 100కు పైగా ప్రశ్నలు ముందుగానే బయటపడ్డాయా? విచారణ సంస్థల చేతిలో కీలక ఆధారాలు

భారతదేశం, మే 11 -- మెడికల్ సీటు సాధించాలనే లక్ష్యంతో అహోరాత్రులు శ్రమించే విద్యార్థులను 'నీట్' వివాదం మరోసారి ఆందోళనలోకి నెట్టింది. మే 3న జరిగిన నీట్ యూజీ 2026 పరీక్షలో అవకతవకలు జరిగాయని, ప్రశ్నపత్రం ... Read More


నిఫ్టీ పతనం: 24 వేల దిగువకు మార్కెట్లు.. ఇక 22 వేల మార్కును తాకుతాయా? ఇన్వెస్టర్లు ఇప్పుడు ఏం చేయాలి?

భారతదేశం, మే 11 -- భారత స్టాక్ మార్కెట్లలో వరుసగా మూడో రోజు కూడా అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. సోమవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్, నిఫ్టీలు రెండూ కీలక మద్దతు స్థాయిలను కోల్పోయి కుప్పకూలాయి. ప్రధానంగా పశ్చి... Read More